లిబియాలో భారత కుటుంబం కిడ్నాప్

రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు బరోడా : ఉత్తర ఆఫ్రికాలోని లిబియాలో భారత కుటుంబం కిడ్నాప్నకు గురైంది. గుజరాత్ రాష్ట్రంలోని మెహసాణా జిల్లా బదల్పుర గ్రామానికి చెందిన కిస్మత్సింప్ చావ్డా, అతని భార్య హీనాబెన్, వారి మూడేళ్ల కుమార్తె దేవాన్షి లిబియాలో అపహరణకు గురైనది. పోర్చుగల్కు అక్రమ మార్గంలో వలస వెళ్లేందుకు నవంబర్ 29న…
