భారత ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం

– కేంద్రంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు న్యూదిల్లీ, జూలై 31: భారత దేశ ఆర్థిక వ్యవస్థ నిర్జీవ స్థితిలో ఉందని ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మినహా అందరికీ తెలుసునని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బిజెపి నాశనం చేసిందని ధ్వజమెత్తారు. భారత ఆర్థిక…
