భారత కొత్త ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

– ఉప ఎన్నికలో ఎన్డీయేదే గెలుపు న్యూదిల్లీ, సెప్టెంబర్ 9: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థే గెలుపొందారు. ఈ ఎన్నికలో ఎన్డీయే కూటమికే గెలుపు సొంతమైంది. ఇండీ కూటమి అభ్యర్థి బి.సుదర్శన్రెడ్డిపై రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దిల్లీలో మంగళవారం ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం…
