Tag #India mourns #Khamenei’s death

ఖమేనీ మృతికి భారత్‌ ‌సంతాపం

– రాయబార కార్యాలయంలో విక్రమ్‌ ‌మిస్రీ సంతాపం న్యూదిల్లీ, మార్చి 5: ఇరాన్‌ ‌సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి భారత్‌  ‌సంతాపం తెలిపింది. ఈ మేరకు దిల్లీలోని ఇరాన్‌ ‌రాయబార కార్యాలయానికి వెళ్లిన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ ‌మిస్రీ భారత్‌ ‌తరఫున సంతాప సందేశాన్ని రాశారు. అనంతరం ఇరాన్‌ ‌రాయబారితో మిస్రీ…