కాశ్మీర్ ఆకస్మిక వరదలో 60కి చేరిన మృతుల సంఖ్య

– మరో వందమందికి తీవ్ర గాయాలు – కొనసాగుతున్న సహాయక చర్యలు : జమ్మూకశ్మీర్ కొండల్లో ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుంది. గురువారం ఒక్కసారిగా ఉధృతంగా వరద రావడంతో ప్రజలు కొట్టుకు పోయారు. ఈ ఘటనలో మరో 100 మందికి గాయాలైనట్లు సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. గల్లంతైన…
