భారత్ మాకు నిజమైన భాగస్వామి

– నిజమైన స్నేహితుల మధ్య విభేదాలు సహజమే – అమెరికా రాయబారి సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, జనవరి 12: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా రాయబారి సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహబంధం నిజమైనదని అన్నారు.…
