భారత్, రష్యాలది దశాబ్దాల స్నేహబంధం

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: భారత్, రష్యా దేశాల మధ్య దశాబ్దాలుగా స్నేహబంధం కొనసాగుతున్నదని, తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేం దుకు రష్యా బృందం ఆసక్తి చూపడాన్ని తెలం గాణ ప్రభుత్వం ఆహ్వానిస్తుందని, ఆసక్తిని కన బరుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం సాయంత్రం ప్రజా భవన్లో ఆయన…
