భారత్, రష్యాలది శాంతిమార్గం

– భారత్ ఎల్లప్పుడూ శాంతిపక్షమే – దైత్యంతోనే రష్యా, ఉక్రెయిన్ల విభేదాల పరిష్కారం – పుతిన్తో భేటీలో ప్రధాని మోదీ స్పష్టీకరణ న్యూదిల్లీ, డిసెంబర్ 5: శాంతిపక్షానే భారత్ నిలుస్తుందని, ఉక్రెయిన్ సంక్షోభాన్ని శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సహకరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూదిల్లీలోని హైదరాబాద్ హౌస్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో…
