పెరుగుతున్న విద్యుత్ డిమాండ్

– అధికారులు అప్రమత్తంగా వుండాలి – కొత్త సబ్స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు – ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: యాసంగి పంటల సీజన్తో పాటు వేసవి ప్రభావం కారణంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్వి, నియోగం గణనీయంగా పెరుగుతుంది. 19 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్నూ సమర్థంగా తట్టుకునే…
