రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత

– ఏజెన్సీలో మరింత పడిపోతున్న ఉష్ణోగ్రతలు హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్19: రాష్ట్రంలో చలిగాలుల తీవ్ర పెరుగుతోంది. దీనికితోడు రాత్రపూట చలి పెరిగింది. ఏజెన్సీ జిల్లాల్లో చలి పంజావిసురుతోంది. కొన్ని జిల్లాలలో వొచ్చే రెండు రోజులు తీవ్రమైన చలి గాలులు వీస్తాయని వాతావరణశాఖ ఒక ప్రకటనలో హెచ్చరించింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు…
