Tag #Increased devotees #to Yadagirigutta #3 hours time #for Sarva darshan

వ‌రుస సెల‌వులు.. గుట్ట‌కు పెరిగిన భ‌క్తులు

– స‌ర్ద్వ ద‌ర్శ‌నానికి మూడు గంట‌ల స‌మ‌యం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర,  డిసెంబర్ 26: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా సెలవు రోజులు కావడంతో శుక్రవారం స్వామివారి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో భక్తుల…