రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత

– ఉత్తరాది నుంచి శీతలగా తాకిడి – పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్12: రాష్ట్ర వ్యాప్తంగా చలి పులి పంజా విసురుతోంది.ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలుల వల్ల రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు వాతావరణ…
