వాణిజ్య పన్నులు, మైనింగ్ శాఖల్లో ఆదాయం పెరుగుదల

– ఆదాయంలో వెనుకబడ్డ మిగిలిన శాఖలు – డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: కమర్షియల్ టాక్స్ శాఖలో 4.7%, మైన్స్ శాఖలో 18.6 శాతం ఆదాయంమెరుగైనప్పటికీ, ఇతర శాఖల్లో ఆదాయ సమీకరణలో వెనుకబాటు కనిపిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…
