భానుడి భగభగలు ..!
ఉష్ణోగ్రతల పెరుగుదలకు తోడు వడగాలులు రానున్న 2 రోజుల్లో 2-4 డీగ్రీలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి 31 : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 43.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా…
