ఆదాయ లక్ష్యాలు అందుకోవాలి

– క్షేత్రస్థాయిలో అన్నింటా పర్యవేక్షణ పెరగాలి – వాణిజ్య పన్నుల శాఖాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష= హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు కమర్షియల్ ట్యాక్స్ యంత్రాంగం యావత్తు కృషిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆ శాఖ అధికారులతో శుక్రవారం సమీక్షా…
