ఇన్ సర్వీస్ టీచర్లను ‘టెట్’ నుండి మినహాయించాలి

– ఎస్టీయూ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 9ః సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులను ‘టెట్’ నుండి మినహాయించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని, అందుకనుగుణంగా ఎన్సీటీఈ నిబంధనలు, విద్యా హక్కు చట్టాలను సవరించాలని ఎస్టీయూ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి వేమునూరి రాంబాబు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా జాక్టో…
