మక్తమాధారంలో.. విద్యార్థుల ఆందోళన
రూట్ బస్సులను మీటింగ్ పంపితే విద్యార్థులు పాఠశాలకు ఎలా వెళ్ళాలి: ఆచారి ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 21 : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మక్తమాధారం గ్రామం నుంచి నిత్యం 200పైగా విద్యార్థులు కడ్తాల్ పట్టణానికి పాఠశాలలు, కళాశాలకు వెళుతుంటారు. మహేశ్వరం డిపో అధికారులు రూట్ బస్సును రద్దు చేసి మీటింగ్ లకు పంపుతున్నారు. దీంతో…
