ప్రభుత్వ పథకాల అమలు బాధ్యత మీదే

- శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులతో సిఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ, ఆధిపత్యాన్ని సహించబోరని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్ 1 పరీక్షలను నిర్వహించి.. నియామక పత్రాలు అందించామన్నారు. గ్రూప్ 1, 2 ఉద్యోగుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.…
