పే స్కేలు వర్తింపజేయాలి

-మంత్రి సీతక్కకు ఎఫ్టీఏ ఉద్యోగుల వినతి -సానుకూలంగా స్పందించిన మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: గత 20 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో ఎఫ్ టీఏలుగా పనిచేస్తున్న తమకు పే స్కేల్ వర్తింపచేయాలని శుక్రవారం మంత్రికి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ గ్రామీణ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు సచివాలయంలో పంచాయతీరాజ్…
