టీహెచ్ఆర్సీలో ప్రజా పాలన దినోత్సవం

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో బుధవారం ఉదయం జాతీయ పతాకాన్ని కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభ్యులు శివడి ప్రవీణ(జ్యుడీషియల్), సభ్యులు డాక్టర్ బి.కిషోర్(నాన్ జ్యుడీషియల్), కార్యదర్శి అండ్ సీఈవో ఎ.ఎన్.కాంతి వెస్లీ…
