ఇటు భూ బకాసురులు..అటు ఇసుకాసురులు.. మధ్యలో మైనింగ్ మాఫియా..!!

“.. ఒకవైపు ప్రభుత్వం ప్రకృతి సంపదను అడ్డగోలుగా దోచుకుంటూ, పర్యావరణ విధ్వంసం చేస్తూ.మరోవైపు వర్షాలు పడాలని వరుణ యాగాలు చేస్తుంటే చంపినోడే సంతాప సభ పెట్టినట్లు ఉంది.. ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది.. పర్యావరణాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని ప్రభుత్వం గ్రహించి ప్రకృతి విధ్వంసకర పాలనకు ఫుల్ స్టాప్ పెట్టాలి.. లేకపోతే ప్రకృతి…
