Tag #Illegal electricity generation #in Srisailam #Minister Jupalli alleged

శ్రీశైలంలో అక్రమంగా విద్యుదుత్పత్తి

– నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఏపీ ప్రభుత్వం – మండిపడ్డ మంత్రి జూపల్లి  కృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వేసవిలో నీటికి కటకట ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్ప‌త్తి చేయొద్దని నిబంధన…