Tag #if you dare to engage #in terrorism #we will strongly warn #Army chief Dwivedi

ఉగ్రవాదానికి తెగిస్తే గట్టిగా బుద్ది చెబుతాం

– ఆపరేషన్‌ ‌సిందూర్‌లో భూతల దాడులకు కూడా సిద్దపడ్డాం – భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్‌ ‌సైనిక సంసిద్ధత – షక్సాగామ్‌ ‌వ్యాలీ ఎప్పటికీ భారత్‌లో భాగమే – మీడియా సమావేశంలో ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ఉపేంద్ర ద్వివేది న్యూదిల్లీ, జనవరి 13: ఉగ్రవాదులు తెగిస్తే గట్టిగా బుద్ది చెబుతామని, ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌కొనసాగుతోందని, త్రివిధ…