Tag #if not stopped #anti-farmer policies #We will protest #BJP Kisan Morcha leaders

రైతు వ్యతిరేక విధానాలు ఆపకపోతే ఉద్యమిస్తాం

– బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: రైతు వ్యతిరేక విధానాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా  నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావును కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా, వ్యవసాయపరంగా తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం…