జీహెచ్ఎంసీ ఎన్నికలొస్తే మేయర్ స్థానం బీజేపీదే

– కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలి – పార్టీ అధ్యక్షుడు రామచందర్రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16ః జీహెచ్ఎంసీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా మేయర్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంటుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు ఒక ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకోసం కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని, స్థానిక సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని,…
