Tag #IAS officers #appears #Highcourt

హైకోర్టుకు హాజరైన ఐఏఎస్‌లు

– రెండు వారాల్లోగా బకాయిలు చెల్లించాలి – ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30 : చేప పిల్లలు పంపిణీ చేసిన వాళ్లకు బిల్లులు చెల్లించలేదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ విచారణకు పలువురు ఐఏఎస్‌ అధికారులు హైకోర్టుకు హాజరయ్యారు. పశుసంవర్ధక, మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌, మత్స్యశాఖ కమిషనర్‌…

You cannot copy content of this page