ఆటో డ్రైవర్ల ప్రమాద బీమా నేనే కడతా

– రాజన్న సిరిసిల్ల జిల్లా ఆటోడ్రైవర్లకుకేటీఆర్ హామీ – ప్రతి డ్రైవర్కు ప్రభుత్వం రూ.24వేలు బాకీ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆటో డ్రైవర్ల అందరికీ రూ.5 లక్షల ప్రమాద బీమా కోసం అవసరమైన ప్రీమియంను తానే చెల్లిస్తానని భారత రాష్ట్ర సమితి…
