గ్లోబల్ సమ్మిట్కు వస్తా

– హిమాచల్ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ – ఆహ్వానించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు తప్పకుండా హాజరవుతానని హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హామీ ఇచ్చారు. ఈనెల 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్కు రావాలని ఆహ్వానించేందుకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ…
