మే నెలలో పార్టీని ప్రకటిస్తా

– ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతాం – అధికారంలోకి రావడం ఖాయం – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: తన కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముహూర్తం ఖరారు చేశారు. మే నెల మొదటి వారంలో మంచి రోజు చూసుకుని పార్టీని అధికారికంగా ప్రకటిస్తామని…
