Tag #HYDRA operation #in Miyapur #Government land #worth Rs.3

మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌

-‌ రూ.3వేల కోట్లకుపైగా విలువైన‌ ప్రభుత్వ భూమి స్వాధీనం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 10: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌ ‌నిర్వహించింది. రూ.3వేల కోట్లకుపైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని అక్రమార్కుల చెర నుంచి విడిపించింది. మక్తా మహబూబ్‌ ‌పేటలోని సర్వే నెంబరు 44లో తప్పుడు పత్రాలతో 43 ఎకరాల…

You cannot copy content of this page