Tag #Hydra has no right #to set foot #in Ilapur lands.

ఆ భూముల్లో హైడ్రాకు అడుగుపెట్టే హక్కు లేదు

– హైకోర్టు న్యాయవాది ముఖిమ్ పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: బలహీనవర్గాల భూములపై కన్నేసిన రేవంత్ సర్కార్ హైడ్రా పేరుతో దోపిడీకి పాల్పడుతున్నదని హైకోర్టు న్యాయవాది ముఖిమ్ అన్నారు. హైడ్రాపై ధ్వజమెత్తిన న్యాయవాది ముఖీమ్ మాకు అనుకూలమైన డిక్రీ ఉందని, రెవెన్యూ అధికారులు, హైడ్రా అధికారులు ఐలాపూర్ భూములలో ప్రవేశించే హక్కు లేదని అన్నారు.…