సున్నం చెరువులో ఆక్రమణల తొలగింపు

హైడ్రాపై ఎమ్మెల్యే ఆరికెపూడి ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: మాదాపూర్ సున్నం చెరువులో ఆక్రమణలను హైడ్రా అధికారులు సోమవారం తొలగించారు. ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను తొలగించారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా రూ.10 కోట్లతో సున్నం చెరువును హైడ్రా అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. 32 ఎకరాల విస్తీర్ణంలోని చెరువులో భారీగా ఆక్రమణలు జరిగాయి.…
