సామాజిక కోణంలోనే వారి జోలికి వెళ్లలేదు

హైడ్రా రంగనాథ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 18 : కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారని, భావితరాలకు భవిష్యత్తును ఇచ్చేందుకే హైడ్రా పనిచేస్తోందని హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్ చెప్పారు. చెరువులను కాపాడాలనే ఉద్దేశంతో తాము దూకుడుగా వెళ్లడం వల్లే చెరువుల ఆక్రమణలు తగ్గాయని గుర్తుచేశారు. హైడ్రా ఏర్పాటు చేసి శుక్రవారం(జులై18)తో ఏడాది పూర్తి అయింది.…
