ఆ పార్టీల పానలో నిర్లక్ష్యానికి గురైన హైదరాబాద్

– మతం ఆధారిత ఓట్ల కోసం పాకులాడుతున్నాయి – దీపక్ రెడ్డి గెలిస్తే ప్రజల గొంతుకగా నిలుస్తారు ౖ- గౌడల సమ్మేళనంలో బీజేపీ చీఫ్ రామచందర్రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6: గత పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగర అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, రహదారులు పాడైపోగా డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా…
