శరవేగంగా హైదరాబాద్ అభివృద్ది
రాష్ట్రంలో భేషుగ్గా శాంతిభద్రతలు కుట్రలు చేసేవారిని దూరం పెట్టాలి అభివృద్ధి చేస్తున్న కెసిఆర్నే ఆశీర్వదించాలి విఎస్టి స్టీల్ బ్రిడ్జి ప్రారంభించిన మంత్రి కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. సమైక్య పాలనలో నగరంలో ఏడాదికి వారం పది రోజులు కర్ఫ్యూలు…
