ముదురుతున్న హెచ్సిఎ, సన్రైజర్స్ వివాదం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్.. ˜కాంప్లిమెంటరీ పాస్ల కోసం బెదిరిస్తే కఠిన చర్యలు ˜విజిలెన్స్ విచారణకు ఆదేశించిన సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: హైదరాబాద్ క్రికెట్ సంఘం, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంప్లిమెంటరీ పాస్లు కోసం హెచ్సీఏ ఉన్నతాధికారులు ఎస్ఆర్హెచ్ ఫ్రాంఛైజీని బెదిరిస్తున్నారనే ఆరోపణలు వొచ్చాయి.…
