హౌసింగ్ కాలనీ నా మానస పుత్రిక

– సీఎం చేతుల మీదుగా మార్చిలో ప్రారంభోత్సవం – మొదటి దశలో వెయ్యిమంది ఎంపిక – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: తాను ఎంతో మనసు పెట్టి మనస్ఫూర్తిగా 2011లో హుజుర్నగర్లో ప్రారంభించిన హౌసింగ్ కాలనీని మార్చిలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు నీటిపారుదల, పౌర…
