పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ పేరుతో భారీ స్కామ్

– రేవంత్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: రాష్ట్ర రాజధానిలోని పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ పేరుతో కొత్త పాలసీ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భారీ కుంభకోణానికి తెర లేపారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద…
