Tag #huge rush #At Bhadradri

భద్రాద్రి, యాదాద్రి, ధర్మపురికి పోటెత్తిన భక్తులు

– ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు – తెల్లవారుజామునుంచే కిక్కిరిసిన ఆలయాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబరు 30 : ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని పలు వైష్ణాలయాలు కిక్కిరిపోయాయి. ఉత్తర ద్వార దర్శనాల కోసం భక్తులు తెల్లవారుజామునే దేవాలయాలకు చేరుకున్నారు. యాద్రాద్రి, భద్రాచలం, ధర్మపురి, చిలుకూరు బాలాజీ సహా పలు పుణ్యక్షేత్రాల్లో భక్తుల…

You cannot copy content of this page