Tag #huge rush #At Bhadradri

భద్రాద్రి, యాదాద్రి, ధర్మపురికి పోటెత్తిన భక్తులు

– ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు – తెల్లవారుజామునుంచే కిక్కిరిసిన ఆలయాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబరు 30 : ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని పలు వైష్ణాలయాలు కిక్కిరిపోయాయి. ఉత్తర ద్వార దర్శనాల కోసం భక్తులు తెల్లవారుజామునే దేవాలయాలకు చేరుకున్నారు. యాద్రాద్రి, భద్రాచలం, ధర్మపురి, చిలుకూరు బాలాజీ సహా పలు పుణ్యక్షేత్రాల్లో భక్తుల…