Tag #Huge GST scam #exposed #by Telangana Commercial dept

భారీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు

– రూ.84.15 కోట్ల మోసం జరిగినట్లు గుర్తింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ భారీ జీఎస్టీ కుంభకోణాన్ని బయటపెట్టింది. సుమారు రూ.84.15 కోట్ల విలువైన ఐటీసీ మోసం జరిగినట్లు గుర్తించింది. ప్రధాన నిందితుడు, ఎస్‌కేజీ ట్రేడింగ్‌ ‌కంపెనీ ప్రొప్రైటర్‌ ‌సందీప్‌ను అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు నకిలీ ఇన్వాయిస్‌ల ద్వారా…