పంజాబ్లో భారీ ఎన్కౌంటర్
కాల్పుల్లో ఇద్దరు గ్యాంగ్స్టర్ల మృతి సిద్ధూ మూసేవాలా హత్య కేసులో దోషులుగా గుర్తింపు చండీఘడ్,జూలై20: పంజాబ్లోని అమృత్సర్ కు సపంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు, గ్యాంగ్స్టర్స్కు మధ్య దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఇద్దరు హతమయ్యారు. సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నలుగురు గ్యాంగ్స్టర్స్ కు సంబంధమున్నట్లు తెలుస్తోంది.…
