Tag https://www.prajatantranews.com/wp-content/uploads/2023/08/IMG-20230801-WA0194.jpg

గ్రామ పంచాయతి ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కరించాలి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్టు 1 : రంగారెడ్డి జిల్లా,మంచాల్ మండల్ కేంద్రంలో గ్రామ పంచాయతి ఉద్యోగ,కార్మికులు చేస్తున్న సమ్మె 27 వ రోజుకు చేరింది.రైతు సంఘం నాయకులు,గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం నాయకులు కార్మికుల సమ్మె కు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు రావుల జంగయ్య మాట్లాడుతూ,గ్రామ పంచాయతి  ఉద్యోగ,కార్మికులు గత 27…