31న లక్ష ఇందిరమ్మ ఇళ్లల్లో గృహప్రవేశాలు

– మంజూరైన ఇళ్లన్నీ గ్రౌండింగ్ కావలసిందే – లబ్దిదారులను గుర్తించడి – మంజూరైన ఇళ్లకు చెల్లింపులు సత్వరం జరగాలి – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: రాష్ట్రంలో ప్రతి పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలిచేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పధకం అమలు చేస్తోందని, ఈ…
