హోటల్ లాకర్లో రూ.60లక్షలు దోపిడీ

– మిర్యాలగూడలో సంఘటన మిర్యాలగూడ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ హోటల్లో రూ.60 లక్షల నగదు దోపిడీ జరిగింది. డీఎస్పీ రాజశేఖరరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హోటల్ వైష్ణవి గ్రాండ్ నిర్వాహకులు కొద్ది రోజులుగా తమ వ్యాపారాల ద్వారా వచ్చిన నగదును హోటల్ మొదటి అంతస్తులోని లాకర్లో భద్రపరిచారు. శుక్రవారం అర్ధరాత్రి…
