రన్వేపై హోంగార్డుల పరీక్ష నిర్వహణ

– ఒడిశా ప్రభుత్వ తీరుపై సోషల్ విూడియాలో వైరల్ భువనేశ్వర్, డిసెంబర్ 22: రన్వేపై పరీక్ష.. అదేమిటని ఆశ్చర్యపోతున్నారా.. నిజమేనండి. ఒడిశా ప్రభుత్వమే ఇలా పరీక్ష నిర్వహించింది. ఎనిమిదివేల మందికి వివిధచోట్ల సెంటర్లు కేటాయించడంకంటే ఒకేచోట పరీక్ష నిర్వహించడం తేలిక అనుకుందో ఏమో అందుకనువైన స్థలం ఎయిర్పోర్టు రన్వేను ఎంపిక చేసింది. ఈ సంఘటన సోషల్…
