Tag historical figures of India

రామదాసు, కంచర్ల గోపన్న ఒకరేనా? – 2

1650లో గోపన్న గోల్కొండ వెళ్లి మేనమామలైన అక్కన్న, మాదన్నలని కలవగా వారు నాటి తానాషా ప్రభువు ఆర్ధిక మంత్రి అయిన మీర్జా మొహమ్మద్ సయ్యద్ వద్దకు గోపన్నను తీసుకెళ్లి అతనికేమైనా ఉద్యోగం ఇప్పించమని ప్రార్ధించారు. వారి ప్రార్థనలను మన్నించి మీర్జా సయ్యద్ గోపన్నను భద్రాచలం దేవాలయంలో లెక్కలుచూసే గుమస్తాగా నియమించారని ఒక కథనం. ఆ నాటికే…