రియల్ వ్యాపారులకు అనుకూలంగా ‘హిల్ట్’

కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శలు న్యూదిల్లీ, డిసెంబర్ 3 : క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే తెలంగాణ ప్రభుత్వం ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్’ హిల్ట్ పాలసీని తీసుకొచ్చిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు.రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా హిల్ట్ పాలసీ ఉందని ఆరోపించారు. దిల్లీలో డియాతో ఆయన మాట్లాడారు. పారిశ్రామికవాడలో పనిచేస్తున్న వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.…
