Tag #High price #for Red Chilli #Enumamula Market

మిర్చి రైతులకు గుడ్‌ ‌న్యూస్‌

– ఎనుమాముల మార్కెట్‌లో భారీగా పెరిగిన ధరలు –  క్వింటా రూ.41,200లు ప‌లికిన దేశీ మిర్చి వరంగల్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: రాష్ట్రంలో మిర్చి ధరలు రైతులకు ఆశాజనకంగా మారాయి. వరంగల్‌ ‌జిల్లా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో దేశీ మిర్చి క్వింటా రూ.41,200, ఎల్లో మిర్చి క్వింటా రూ.44,000కు అమ్ముడయ్యింది. వండర్‌ ‌హాట్‌ ‌మిర్చి ధర…