అంబులెన్స్ సిబ్బంది దాష్టీకం
– మృతదేహాన్ని మార్గంమధ్యలో అడ్డుకున్న వైనం – కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన మంచిర్యాల, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న వేళ మృతదేహం తరలింపులో అంబులెన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది. ఇంటికి తీసుకెళ్తున్న మృతదేహాన్ని మార్గమధ్యలో అడ్డగించి, తిరిగి హాస్పిటల్కి తీసుకువచ్చి, తమ అంబులెన్స్లోనే వెళ్లాలని…
